24, ఏప్రిల్ 2011, ఆదివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు స్వాగతం!

హైదరాబాద్, సికింద్రాబాద్ - జంట నగరాలలో నివాసముంటున్న సాహిత్యాభిమానులారా!
మహాకవి "నండూరి రామకృష్ణమాచార్య" జయంతి మహోత్సవం శుక్రవారం 29 ఏప్రిల్ 2011 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుల్తాన్ బజారులోని "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం"లో నిర్వహించబడును.
మీకందరికీ ఇదే మా ఆహ్వానం.

- డా.ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం