26, సెప్టెంబర్ 2011, సోమవారం

గుర్రం జాషువా జయంతి సభ

మహాకవి పద్మభూషణ్ "గుర్రం జాషువా" జయంతి సభ హైదరాబాదులోని సుల్తాన్ బజారులో గల శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో రేపు (27 సెప్టెంబర్ 2011) సాయంత్రం, ప్రముఖ సంస్థ "నవ్య సాహితీ సంస్థ" నిర్వహించనుంది. సాహిత్యాభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన -
- డా. ఆచార్య ఫణీంద్ర