10, డిసెంబర్ 2013, మంగళవారం

సాహితీప్రియులకు సాదరాహ్వానం










గురువారం 12 డిసంబర్ 2013 నాడు సాయంత్రం హైదరాబాదులో చిక్కడపల్లి,అశోక్ నగర్ లో ఉన్న 'త్యాగరాయ గాన సభాలో 'ప్రముఖ సాహితీమూర్తి కీ.శే. వేమరాజు నరసింహారావు స్మారక సాహితీ పురస్కారం', ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారికి ప్రదానం చేయబడుతుంది. 'నవ్య సాహితీ సమితి' నిర్వహించే  ఈ కార్యక్రమంలో మా సాహితీ మిత్రుల బృందం అంతా కలసి "భువన విజయం" సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం.
సాహితీ ప్రియులకు అందరికీ ఇదే మా సాదరాహ్వానం.

- డా. ఆచార్య ఫణీంద్ర

  ఉపాధ్యక్షులు

  నవ్య సాహితీ సమితి 

  హైదరాబాద్.