26, ఏప్రిల్ 2012, గురువారం

సాహిత్యాభిమానులకు స్వాగతం!


జంట నగరాలలోని సాహిత్యాభిమానులు, మహాకవి ’నండూరి రామకృష్ణమాచార్య’ శిష్యులు,అభిమానులు అందరూ 29 ఏప్రిల్ 2012 నాడు సాయంత్రం ఆరు గంటలకు సుల్తాన్ బజార్ లోనున్న ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’లో నిర్వహించబడుతున్న ఆ మహాకవి జయంతి మహోత్సవానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రిక మీ కోసం -
- డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

1 కామెంట్‌:

  1. ఆయన పేరు విన్నాము కానీ పూర్తిగా తెలుసుకోవటం ఇప్పుడే !అటువంటి మహానుభావులను తలచుకోవటం మన కర్తవ్యం.మీ ప్రయత్నం అభినందనీయం.

    రిప్లయితొలగించండి