30, ఆగస్టు 2011, మంగళవారం

ఈనాటి ’ఈనాడు’ లో...

మహాకవి, ’అభినవ పోతన’ బిరుదాంకితులు కీ.శే. వానమామలై వరదాచార్యుల శత జయంత్యుత్సవాల ప్రారంభ సభ వివరాలను ఈనాటి ’ఈనాడు’ దిన పత్రికలో ప్రచురించారు. రేపు (31 ఆగస్ట్ 2011) సాయంత్రం 6 గం.లకు ’రవీంద్ర భారతి’ (హైదరాబాదు)లో జరిగే ఈ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా విచ్చేసి, జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి