22, ఏప్రిల్ 2016, శుక్రవారం

నండూరి వారి జయంతి సభ

లోగడ ప్రకటించినట్లుగా ప్రముఖ కవయిత్రి "శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ" గారికి "నండూరి రామకృష్ణ మాచార్య స్మారక పద్యకవితా పురస్కార" ప్రదానోత్సవం నండూరి వారి జయంతి సభలో జరుగుతుంది. ఈ నెల 29న జరిగే ఈ సభకు జంట నగరాలలోని‌ సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం!

- డా. ఆచార్య ఫణీంద్ర


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి