’ నవ్య సాహితీ సమితి ’, ’ వి.యల్.యస్. సాహిత్య, వైజ్ఞానిక పీఠం ’ సంయుక్తాధ్వర్యంలో ఆ గ్రంథావిష్కరణ సభను నిర్వహిస్తున్నాం.
16 సెప్టెంబరు 2009 నాడు సాయంత్రం 5 - 30 గం || లకు
అశోక్ నగర్ ’ నగర కేంద్ర గ్రంథాలయం ’ ( చిక్కడ పల్లి, హైదరాబాదు ) లో ఈ సభ జరుగుతుంది
జంట నగరాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులు, ముఖ్యంగా పద్య కవితాభిమానులంతా ఆ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
ఆహ్వాన పత్రం :

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి